కుప్పంలో మరో దారుణం…జవాన్ భూమిని ఆక్రమించేందుకు TDP నేత ప్లాన్ !

-

కుప్పంలో మరో దారుణం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు భూ దందాకు తెర లేపారు. చంద్రబాబు ఇంటికి సమీపంలోనే జవాన్ భూమి ఆక్రమణకు తెర లేపారు టీడీపీ నేత సుందరప్ప. ఇండియన్ ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించాడట టిడిపి నేత సుందరప్ప.

kuppam
kuppam

దింతో తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు భూ బాధితుడు ప్రసాద్. తన కుటుంబానికి ఉన్న ఎకరా 20 సెంట్ల భూమిలో 15 సెంట్లు భూమి ఆక్రమించి, రీ సర్వేలో తన భార్య పేరుతో నమోదు చేసుకున్నాడని భూ బాధితుడు ప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు న్యాయం చేసినా తన తండ్రి నారాయణప్పపై సుందరప్ప దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై టీడీపీ కూటమి సర్కార్ ఎలా రాక్ట్స్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news