TDP

పవన్ ‘సైకిల్’ రైడ్..’కాపు’ కాస్తారా?

టిడిపి-జనసేన పొత్తు అందరికీ తెలిసిన విషయమే. ఈసారి వైసిపిని గద్దె దించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు పవన్ అంటున్నారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, పవన్ సామాజిక వర్గం వారు అందరూ టిడిపికి, జనసేనకి ఓటు వేసి  గెలిపిస్తారని ఆశిస్తున్నారు. పవన అభిమానులు, జనసేన కార్యకర్తల వరకైతే కచ్చితంగా టిడిపికి ఓటు...

కస్టడీ డే 2: బాబు రిమాండ్ పొడిగిస్తారా?

స్కిల్ స్కామ్ కేసులో టి‌డి‌పి అధినేత చంద్రబాబుని ఏపీ సి‌ఐ‌డి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే మొదటి రోజు బాబు విచారణ పూర్తి కాగా, రెండో రోజు విచారణ మొదలైంది.  చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం రెండవ రోజు సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు తరుపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ,...

తాడేపల్లిగూడెంపై జనసేన ఫోకస్.. వైసీపీని నిలువరిస్తుందా?

తాడేపల్లిగూడెంకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. వైసీపీ తరఫున గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు.  కానీ ఈసారి తాడేపల్లిగూడెంలో గెలుపు ఎవరిది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసిపి తరఫున సెట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తారు అని అంటున్నారు. టిడిపి తరఫున వలవల బాబ్జి ఇన్చార్జిగా ఉన్నారు....

మాజీ మంత్రి భూమా అఖిల ఆమరణ దీక్ష భగ్నం

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి భూమా అఖిల ఆమరణ దీక్ష భగ్నం అయింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ లోనే మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మా జీ మంత్రి భూమా అఖిల. అయితే.. ఆమె ఆరోగ్యం దృష్ట్యా...

సభలో మాట్లాడేందుకు టీడీపీ సభ్యుల వద్ద ఎలాంటి సబ్జెక్ట్ లేదు : మంత్రి చెల్లుబోయిన

వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు కేటాయించిన కుర్చీ పైకి ఎక్కి బాలకృష్ణ ఈలలు వేశారని ఆయన తెలిపారు. టీడీపీ నేతల...

సుప్రీంకు టీడీపీ.. ఢిల్లీలో న్యాయవాదులతో లోకేశ్ వరుస భేటీలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. కేసులో తన రిమాండ్ చెల్లదని చెబుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు....

అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకుంటున్నారు : మంత్రి రోజా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా.. టీడీపీ శ్రేణులు మాత్రం అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.. కానీ.. చర్చలకు రావడం లేదని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ......

వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాలపై ఎందుకు మాట్లాడడంలేదు? : పట్టాభిరామ్‌

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. అయితే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో...

పవన్ వ్యూహం…సిట్టింగుల్లో గుబులు!

టిడిపి-జనసేన పొత్తుపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. పొత్తు సక్సెస్ అవుతుందని కొందరు అంటుంటే..కొందరు ఫెయిల్ అవుతుందని చెబుతున్నారు. ఈ పొత్తును గురించి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఎగతాళిగా మాట్లాడిన వారే. పొత్తు వల్ల తమకు ఎటువంటి నష్టము లేదని, తమకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని వైసిపి...

బ్రాహ్మణిపైనే భారం..తమ్ముళ్ళ ఆలోచన ఇదే.!

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టిడిపికి నాయకుడు ఎవరు అనే చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ఆయన రిమాండ్ కోర్టు పొడిగించింది. అటు సి‌ఐ‌డి కస్టడీకి ఇచ్చారు. ఇటు లోకేష్ కు కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భాగస్వామ్యం ఉందని, అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు....
- Advertisement -

Latest News

భారత్ భారీ స్కోర్.. సిక్సులు, ఫోర్లతో హోరెత్తిన స్టేడియం

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భారత బ్యాటర్లు హోరెత్తించారు. ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హద్దుగా ఆడారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన‌...
- Advertisement -

Breaking : వచ్చే నెల 5వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

రెండు రోజుల పాటు సీఐడీ విచారణ ముగిసిన తరువాత చంద్రబాబును వర్చువల్ గా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్తి... చంద్రబాబు రిమాండ్...

బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని...

యాప్‌స్టోర్‌, ప్లే స్టోర్‌కు పోటీగా ఇండస్‌ యాప్‌ స్టోర్‌ను తీసుకొచ్చిన ఫోన్‌ పే

ఇప్పటి వరకూ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మనం ప్లే స్టోర్‌ను మాత్రమే వినియోగించేవాళ్లం. కానీ ఇప్పుడు దేశీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే (PhonePe) ఇండస్ యాప్ స్టోర్ పేరుతో కొత్త...

మెజార్టీ సీట్లు సాధిస్తే పవనే సీఎం : నాగబాబు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు, గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాలను పార్టీ కార్యకర్తలతో పంచుకున్న నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో...