TDP
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అంబటి రాంబబు ఏమన్నా శాస్రవేత్తా : బోండా ఉమ
మరోసారి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయని ఆరోపించారు. కొత్త కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున చనిపోయారని, మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు చెబుతుంటే.....
వార్తలు
Breaking : గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే బొమ్ములూరు ఉంది. బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పిన్నమనేని వెంకటేశ్వరరావు లు కార్యకర్తలతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు
పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుంది..? ప్రభుత్వ ఉద్యోగుల కోసం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మారీచులు, దుష్టచతుష్టయంతో నేను యుద్ధం చేస్తున్నా – సీఎం జగన్
మారీచులతో, దుష్టచతుష్టయంతో తాను యుద్ధం చేస్తున్నానని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వీరితో పాటు దత్తపుత్రుడుతో ఒక్క జగన్ యుద్దం చేస్తున్నాడన్నారు. జగన్కు ఎల్లో మీడియా అండగా ఉండకపోవచ్చు... జగన్కు మీ మీద నమ్మకం ఉందని వెల్లడించారు.
మీ అండ నాకు ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా వారు పీకలేరని.. జగనన్న వల్ల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 29న గుడివాడకు చంద్రబాబు..టీడీపీలో వర్గ పోరు !
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 29న అంటే ఎల్లుండే గుడివాడలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడు లో టిడిపి అధినేత పాల్గొంటారు. ఈ క్రమంలో చంద్రబాబు బహిరంగ సభ స్థలాలను మా జీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి నేతలు నిన్న ఉదయం పరిశీలించారు. గుడ్లవల్లేరు, గుడివాడ మండలా ల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కాజల్ డైలాగులపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ !
విజయసాయి రెడ్డి.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాజకీయ నాయకులు. ఆయన ఎప్పుడు.. ప్రతి పక్ష నేతలపైనే విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ట్విట్టర్ లో ఓ ఆట ఆడుకుంటారు. అయితే.. తాజాగా టీడీపీ పార్టీని విమర్శించేందుకు కాజల్ డౌలాగును వాడుకున్నారు విజయసాయి.
"బాద్షా(Baadshah) సినిమాలో హీరోయిన్లా బంతి సిధ్ధాంతం చెప్పిన బ్రోత్రల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎన్టీఆర్పై, టీడీపీపై ప్రశంసల వర్షం కురిపించారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయనకు ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాజరుపేటలోని ఎన్వీఆర్ కన్వెషన్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తన సినీ జన్మకు ఎన్టీఆర్ కారణమని ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అశ్లీల నృత్యాలు చేసే.. పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు – విజయసాయి
అశ్లీల నృత్యాలు చేసే.. పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు అని అయన్న పాత్రుడుపై విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం రిసార్ట్ లో భోగం మేళాలు పెట్టుకుని అశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు - పెగ్గుంటే చాలు అంటూ ట్వీట్ చేశారు. గంజాయి తాగి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్కు నారా లోకేష్ లేఖ
అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు అర్జంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. జగన్ అధికారంలో కొచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు.. ఇప్పుడు బెటర్: మంత్రి బుగ్గన
టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమ శిక్షణలో రికార్డు సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అధికారులు బాగా పనిచేశారని ఆయన అభినందించారు. గత ప్రభుత్వ...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...