TDP

కన్నాకు సత్తెనపల్లి…కోడెల వారసుడు ఆవేదన..న్యాయం చేస్తారా!

కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడు..టి‌డి‌పిలోనే రాజకీయం మొదలుపెట్టి..టి‌డి‌పి జెండా కప్పుకునే మరణించిన నేత. అలాంటి నేత కుటుంబానికి టి‌డి‌పిలో ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. నిదానంగా ఆ ఫ్యామిలీ దూరమయ్యేలా ఉంది. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కోడెల ఫ్యామిలీకి షాక్ ఇచ్చినట్లు అయింది. సత్తెనపల్లి ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని పెట్టడంతో...

విజయసాయి రిటర్న్స్..కీ రోల్..ఆ జిల్లాల్లో వైసీపీకి ప్లస్.!

విజయసాయిరెడ్డి..వైసీపీలో ఈయన పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్‌కు కుడి భుజం లాంటి నేత..అయితే ఇవన్నీ ఒకప్పుడు ..ఇప్పుడు ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. రాజకీయాల జోలికి రావడం లేదు ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం లేదు. దీంతో ఇంకా వైసీపీలో విజయసాయిరెడ్డి యాక్టివ్ కావడం కష్టమే అని అంతా...

 బెజవాడలో సైకిల్‌కి సెగలు..కేశినేని దెబ్బ అదురుతుందా?

బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి..మామూలుగానే అక్కడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి.ప్రధాన పార్టీల మధ్య పోరు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒకే పార్టీలో రచ్చ నడుస్తుంది. ఎప్పటినుంచో విజయవాడ టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని..అక్కడే ఉన్న టి‌డి‌పి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, నాగుల్ మీరా...

ఎడిట్ నోట్: పేదలు వర్సెస్ పెత్తందార్లు.!

పేదలు వర్సెస్ పెత్తందార్లు...ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది. ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్, వైసీపీ నేతలు ఈ మాటని లైన్ లోకి తీసుకొచ్చారో..లేక టి‌డి‌పిని దెబ్బతీయడానికి వ్యూహం వేశారో తెలియదు గాని..ఏపీలో క్లాస్ వార్ జరుగుతుందని, ఓ వైపు పేదలు, మరోవైపు పెత్తందార్లు ఉన్నారని, పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం...

టీడీపీ అధిష్టానానికి కేశినేని పరోక్షంగా సవాల్!

టీడీపీ అధిష్టానానికి విజయవాడ ఎంపీ, ఆ పార్టీ నేత కేశినేని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో పోటీపై స్పందించారు. వచ్చే ఎన్నికలలో తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తనకు ఇబ్బంది లేదని.. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో, నా...

మాచర్ల నియోజకవర్గం..మళ్ళీ వైసీపీ వశమే.!

మాచర్ల నియోజకవర్గం..పల్నాడు జిల్లా..ఈ రెండు పేర్లే ఎంత పవర్‌ఫుల్ గా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అలాంటి పవర్ ప్లేస్ లో పవర్ లో ఉన్న వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతుంది. ఇప్పుడే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా డౌట్ లేకుండా వైసీపీ జోరు కొనసాగేలా ఉంది. ఇక వైసీపీకి కంచుకోటగా ఉన్న మాచర్లలో...

కన్నాకు సత్తెనపల్లి పగ్గాలు..కోడెల వారసుడుకు అన్యాయం.!

మరి మంత్రి అంబటి రాంబాబుకు అన్నీ తెలిసే మాట్లాడారా? లేక ఆయనకు తనపై పోటీ చేసే ప్రత్యర్ధి ఎవరు అనేది సమాచారం వచ్చిందో గాని..తాజాగాగానే తనపై పోటీకి చంద్రబాబు..కొత్త వస్తాదుని బరిలో దించుతున్నారని చెప్పుకొచ్చారు. అలా చెప్పిన కొన్ని గంటల్లోనే అంబటి ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లి నియోజకవర్గానికి టి‌డి‌పి ఇంచార్జ్ గా మాజీ మంత్రి...

కొడాలి-వంశీ-రోజా-అంబటిలకు చెక్..బాబుకు సాధ్యం కాదా?

కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు..వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు..టి‌డి‌పిపై విరుచుకుపడే నాయకులు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళ్ళే వారు..బాబుని ఎప్పటికప్పుడు తెగ తిడుతూ..టి‌డి‌పికి చెక్ పెడుతుంటారు. అందుకే వీరు అంటే టి‌డి‌పి శ్రేణులకు బాగా కోపం ఉంటుంది. ఎలాగైనా వీరిని ఓడించాలని వారు కసితో ఉన్నారు. చంద్రబాబు సైతం...

కేశినేనికి గేలం..విజయవాడ వైసీపీ ఎంపీ సీటు?

2019 ఎన్నికల దగ్గర నుంచి టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని వ్యవహారం కాస్త వైరుధ్యంగానే సాగుతుంది. సొంత పార్టీపైనే ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. సొంత పార్టీలో కొందరు నేతలని విభేదిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక సమయంలో టి‌డి‌పి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటినుంచి రచ్చ కొనసాగుతుంది. అయితే తాను పార్టీలోని తప్పులు చెబుతూ...

 ఎడిట్ నోట్: జగన్ జన ‘మేనిఫెస్టో’..!

ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైందనే చెప్పాలి. కరెక్టుగా షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఎన్నికలకు ఏడాది వరకు సమయం ఉంది..కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? అంటే చెప్పలేం. ఎందుకంటే జగన్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....