ఏపీలో నిత్య పెళ్లికూతురి.. 12 మందిని పెళ్లి చేసుకుని !

-

ఏపీలో మరో దారుణం జరిగింది. తాజాగా ఏపీలో నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన నీలిమ…. ఏకంగా 12 పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్‌గా చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంది. ఆలా డబ్బులు విపరీతంగా సంపాదించింది.

Neelima from Ramachandrapuram, Konaseema district married 12 times in a row
Neelima from Ramachandrapuram, Konaseema district married 12 times in a row

బాధితుల నుంచి అందినకాడికి దోచుకుని, తిరగబడితే తిరిగి వారి మీదే వేధిస్తున్నారంటూ కేసులు పెట్టింది. ఈ తరుణంలోనే బాధితుల సంఖ్యా పెరిగింది. అందరు కలిసి… నిత్య పెళ్లికూతురిపై ఫిర్యాదు చేశారు. దింతో నిత్య పెళ్లికూతురిపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news