ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

-

ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రానున్నారు. ఇవాళ రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రానున్న తరుణంలో నడక మార్గంలో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.

ఇక అక్టోబర్‌ 2వ తేదీ తిరుమల అన్న ప్రసాద వితరణను పరిశీలిన, ప్రాయశ్చిత దీక్ష విరమణ ఉంటుంది. 3న శ్రీవారి దర్శనం, తిరుపతిలో వారాహి సభ ఉంటుంది. ఇక దీనిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఇవాళ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలని… అక్టోబర్ 2వ తేది నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version