లావు శ్రీకృష్ణ దేవరాయలుకు కేంద్రం కీలక పదవి

-

టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు అదిరిపోయే గుడ్ న్యూస్. టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మోడీ సర్కార్ కీలక పదవి ఇచ్చింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TDP MP Lavu Srikrishna Devarayalu gets key post in Modi government
TDP MP Lavu Srikrishna Devarayalu gets key post in Modi government

ఏపీ చైర్మన్ హోదాలో ఆయన రాష్ట్రంలో పర్యటించి ధాన్యం సేకరణ, ఆహార పదార్థాల నాణ్యత, కొనుగోలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. ఎఫ్ సి ఐ ఏపీ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.

Read more RELATED
Recommended to you

Latest news