తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

-

Tirumala Srivari Sarvadarshan : తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లై ఉంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

Tirumala Srivari Sarvadarshan

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 59, 621 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 28, 351 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version