జగన్ టీంలోకి లోకేష్ వ్యూహకర్త..ఎవరు ఈ ఆళ్ల మోహన్ ..?

-

జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ… 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి కి వచ్చాయి. అటు నాలుగు ఎంపీలు మాత్రమే గెలుచుకుంది వైసిపి పార్టీ. అటు తెలుగుదేశం కూటమి.. ఏపీలో అధికారంలోకి రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో… జగన్మోహన్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు.

YS Jagan Appoints Political consultant as alla mohan sai dutt

ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వైసీపీ పునర్నిర్మాణ దిశగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ ను నియమించడం జరిగింది. ఈయన చెన్నై ఐఐటీలో విద్యాభ్యాసం పోటీ చేసుకున్నారు. సాయిదత్ టీమ్ త్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేశారు. ఢిల్లీలో ఆ పార్టీ నాయకుడికి ఫీడ్ బ్యాక్ టీమ్ గాను ప్రత్యేకమైన సేవలు అందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…. ఈయన గతంలోనూ మంగళగిరిలో లోకేష్ వ్యూహకర్తగా పనిచేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version