అహ్మదాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం రద్దు అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. వరుస సంఘటనలతో భయందోళనకు గురవుతున్నారు ప్రజలు.

టేకాఫ్కు ముందే విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. విమాన సర్వీస్ రద్దు చేసింది ఎయిరిండియా.