న్యూజివీడులో దారుణం..ప్రొఫెసర్‌పై కత్తితో విద్యార్థి దాడి

-

ల్యాబ్‌కు హాజరు కావడం లేదని అడిగినందుకు.. ప్రొఫెసర్‌పై కత్తితో విద్యార్థి దాడి చేశాడు. ఈ సంఘ‌ట‌న‌
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. సక్రమంగా ల్యాబ్ క్లాసులకు ఎందుకు హాజరు కావడం లేదని విద్యార్థిని ప్రశ్నించారు ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్‌ఛార్జి, ప్రొఫెసర్ గోపాలరాజు. దీంతో
కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి.. ఇన్‌ఛార్జిపై కత్తితో దాడి చేశాడు.

nuziveedu
Atrocity on Nuziveedu TV Student attacks professor with knife

ఈ త‌రుణంలోనే… సహచర సిబ్బంది ప్రొఫెసర్‌ను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే… ప్రొఫెసర్‌పై కత్తితో విద్యార్థి దాడి చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news