భర్తకు దూరమైన భార్య, ఆంటీ మీద మోజుపడి !

-

భర్త దూరం అయిన ఆంటీతో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. శ్రీవిద్య అనే ఆంటీ చెన్నై సిటీలో ఉంటోంది. శ్రీవిద్యకు ప్రస్తుతం 50 సంవత్సరాలు. ఆమె భర్త మూడేళ్లకిందట.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె సింగిల్ గానే ఉంటుంది. ఈమెకు పిల్లలు కూడా లేరు.

ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన జీవనాన్ని గడుపుతోంది. ఈతరణంలోనే తన ఆఫీసులో పనిచేసే వివేక్ అనే వ్యక్తితో శ్రీవిద్య బాగా దగ్గరయింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. గత ఆరు నెలల నుంచి వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.

అయితే ఈమధ్య శ్రీ విద్య ప్రెగ్నెన్సీ అయింది. ఇంకేముంది శ్రీవిద్య విషయం తన తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో శ్రీవిద్య లవర్ అయిన వివేకను అత్యాయత్నం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వివేక్. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version