మీర్‌పేట్ హత్యకేసులో ట్విస్ట్.. డెడ్ బాడీ ఎముకలు మిస్సింగ్ !

-

మీర్‌పేట్ హత్యకేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. డెడ్ బాడీ ఎముకలు మిస్సింగ్ అయ్యాయని అంటున్నారు. గురుమూర్తి ఇంట్లో కనిపించలేదట రక్తపు ఆనవాళ్లు. అటు నేరాన్ని నిందితుడు గురుమూర్తి అంగీకరించలేదు. విచారణలో గురుమూర్తి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారట. చెరువులో వెతికినా లభించలేదట ఎముకల ఆనవాళ్లు.

meerpet

గురుమూర్తి వద్ద ఒక కత్తి, రంపం స్వాధీనం పోలీసులు. ఇక అటు ఎముకలను కాల్చి, ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కవర్లలో పెట్టి జిల్లెలగూడ చెరువులో పడేసాడు దుర్మార్గుడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version