నాలుగో రౌండ్ లో వైసీపీకి 30 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం

-

ఏపీ లోని బద్వేల్‌ నియోజక వర్గం లో వైసీపీ పార్టీ విజయం దిశగా కొనసాగుతోంది. బద్వేల్‌ నియోజక వర్గ ఉప పోరు లో ఏకంగా లక్ష మెజారిటీ దిశ గా వైసీపీ పార్టీ ముందుకు సాగుతోంది. బద్వేల్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ నుంచి… నాలుగో రౌండ్‌ వరకు వైసీపీ హవా కొనసాగిస్తోంది.

ఇక నాలు గో రౌండ్‌ లో కూడా అధికార వైసీపీ ఆధిక్యం లోకి వచ్చింది. నాలుగో రౌండ్ లో వైసీపీకి 30వేల కు పైగా ఓట్ల ఆధిక్యం వచ్చింది. నాలుగో రౌండ్ వరకు వైసీపీ కి 30,412 ఓట్లు వచ్చాయి. అలాగే.. భారతీయ జనతా పార్టీ 2305 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీకి 598 ఓట్లు పోల్‌ అయ్యాయి.ఇక అటు హుజురాబాద్‌ నియోజక వర్గం లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ దూసుకు పోతున్నారు.  రెండో రౌండ్‌ ముగిసే సరికి…  358 ఓట్ల ఆధిక్యం లోకి వచ్చింది బీజేపీ అభ్యర్థి.

Read more RELATED
Recommended to you

Exit mobile version