తన చిలిపి ప్రశ్నలతో యంగ్ హీరోలను ఆడుకున్న బాలయ్య.!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా అన్ స్టాపబుల్ షో  అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. వచ్చిన వారితో బాలయ్య బాబు  ఇట్టే కలిసి పోతూ తెగ హడావిడి చేస్తున్నారు.చేస్తున్న . ఇక సెకండ్ సీజన్ మూడవ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్టులుగా యంగ్ హీరోలు అడివి శేష్, శర్వానంద్ వచ్చారు.

ఇక వారితో బాలయ్య తన దైన స్టయిల్ మాటలతో చెలరేగి పోయారు. హీరోయిన్స్ విషయం లో వారిని చిపిపి ప్రశ్నలు అడిగారు. అలాగే రశ్మిక తో వీడియో కాల్ మాట్లాడి హంగామా చేశారు. వాళ్ల పెళ్లిళ్ల పై కూడా పంచ్లు వేశారు. కొన్ని ప్రశ్నల తో వారిని మాట్లాడకుండా చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంటోంది. నవంబర్ 4న ఆహా లో స్ట్రీమింగ్ కాబోయే ఆ ఎపిసోడ్ ప్రోమో ను మీరు ఓ లుక్ వేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version