యాదాద్రి పవర్ ప్లాంట్ ని పరిశీలించిన భట్టి..!

-

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర మంత్రులు బృందం శనివారం పవర్ ప్లాంట్ ని సందర్శించింది విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ తో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట నుండి హెలికాప్టర్లో వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి వెళ్లారు.

Deputy CM Bhatti’s brother Venkateshwarlu passed away

వీరికి సీఎం కలెక్టర్ హరిచంద్ర ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు ముందుగా ప్లాంట్ లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు భట్టి విక్రమార్క పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారుల్ని సూచించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version