ఫస్ట్ లిస్ట్ తరవాత.. చంద్రబాబు నాయుడు ట్వీట్..!

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు మొత్తం 118 స్థానాలకు 94 టీడీపీ 24 జనసేన పంచుకున్నాయి. టిడిపి మొత్తం 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. జనసేన 5 సీట్లలో అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ నాగబాబు ఎక్కడినుండి బర్లోకి దిగుతారు అనేది ఇంకా క్లారిటీ లేదు తొలి జాబితా విడుదలైన తర్వాత ట్విట్టర్ వేదికగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. కోటి మూడు లక్షల 30 వేల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి నిజాయితీ అంకిత భావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా ప్రాతిపదికగా ఎంపిక చేసిన తెలుగుదేశం జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది ఏపీ ప్రజలారా ఆశీర్వదించండి అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version