చంద్రబాబు ఇంటికి బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్

-

ఇప్పుడు ఎక్కడ చూసిన రాజకీయాల్లో మార్పులు కనపడుతూనే వున్నాయి. నిజయానికి ఏపీ రాజకీయాలు బాగా హీట్ ఎక్కేశాయి. ఇక ఇప్పుడు రసవత్తరంగా పెనమ లూరు పాలిటిక్స్ సాగుతోంది. చంద్రబాబు ఇంటికి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బయలుదేరారు.

అయితే టికెట్ లేదని చెప్పటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని బోడే చెప్పారు. చంద్రబాబు తో భేటీ ఒకవైపు సాయంత్రం నుంచి జనం లోకి బోడే కుటుంబం కార్యక్రమానికి బోడే కుటుంబం సిద్ధం అయ్యింది. చంద్రబాబుతో భేటీ తర్వాత బోడే ఏం నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి కలుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news