BREAKING: తీవ్ర స్వస్థతకు గురైన నిర్మల సీతారామన్

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్) లో నిర్మల సీతారామన్ ని జాయిన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 63 ఏళ్ల సీతారామన్ ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఎందుకు చేరారో వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

nirmala seetharaman

Read more RELATED
Recommended to you

Exit mobile version