BREAKING: ఆసుపత్రిలో చేరిన శరత్ కుమార్

-

నటుడు శరత్ కుమార్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. డయేరియాతో డిహైడ్రేషన్ కు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు శరత్ కుమార్. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు భార్య రాదన శరత్ కుమార్, వరలక్ష్మి. దీంతో ఆయన అభిమానులలో టెన్షన్ నెలకొంది.

అయితే కంగారు పడవలసిన అవసరం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు కుటుంబ సభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాల నుంచి ఎలాంటి మెడికల్ బుల్లెట్ ను విడుదల చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version