చంద్రబాబు: మీ ఓటు గల్లంతు అవ్వచ్చు.. జాగ్రత్త..!

-

రాష్ట్రంలోని అవినీతి సర్కార్ రాజ్యమేలుతోందని. కొత్త ఓట్ల దొంగలు మొదలయ్యారని మీ ఓటుని తీసేస్తారు లేదా మార్చేస్తారు అని చంద్రబాబు నాయుడు అన్నారు. నకిలీ ఓట్లు చేరుస్తారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్విట్ చేయడం జరిగింది మీ భవిష్యత్తును మార్చుకోవడానికి రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకుల్ని ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు అని అన్నారు. రాతియుగం నుండి స్వర్ణ యుగం వైపు మిమ్మల్ని నడిపించేది మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని అన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని ఓట్లు తీసేస్తారు లేదంటే మార్చేస్తారు నకిలీ ఓట్లు చేర్చేస్తారు. జాగ్రత్తగా ఉండండి అని ట్వీట్ చేశారు ఎప్పుడు కూడా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి అని అన్నారు. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు ప్రజాస్వామ్యానికి మీ ఓటు పునాది లాంటిది అని అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news