రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ గౌడ్..!

-

రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి ప్రవీణ్ రావు ఖైరతాబాద్ రవాణా కార్యాలయంకు బదిలీ అయ్యారు. ఇక వివరాలని చూస్తే.. ప్రవీణ్ రావుకు పువ్వుల తో సన్మానము చేసారు. ఘనంగా వీడ్కోలు పలికారు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు.

రవాణా శాఖను ప్రక్షాళన చేసింది ప్రభుత్వం. మొట్టమొదటి సారి ప్రతీ అధికారి బదిలీ కోసం ప్రత్యేక జీవో ని విడుదల చేసింది రవాణా శాఖ. అన్ని స్థాయిలో అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేసింది ప్రభుత్వం. 150 మంది ఎంవీఐలు, 23 మంది ఆర్టీవోలు, ఏడుగురు డీటీసీలను బదిలీ చేసింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version