అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: సీఎం జగన్‌

-

‘స్పందన’ అధికారులతో సీఎం జగన్‌ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో పలు సంక్షేమ పథకాలపై సీఎం చర్చించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. 90 రోజుల్లో 30 లక్షల ఇళ్ల పట్టాలు, దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు, 10 రోజుల్లో రేషన్‌, పింఛన్‌ కార్డులు అందజేస్తామన్నారు.పెన్షన్లు 44 లక్షల నుంచి 58 లక్షలకు పైగా పెంచామని సీఎం వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version