BREAKING : హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి

-

BREAKING : హైదరాబాద్ లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే… ఘటనా స్థలంలో మంటలు అదుపు చేసింది చర్లపల్లి ఫైర్ సిబ్బంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version