డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బీభత్సం సృష్టించింది. పవన్ కళ్యణ్ కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన లో బాధితుడిని ఆసుపత్రికి తరలించింది పవన్ సిబ్బంది.

తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక క్షతగాత్రుడు రంగానగర్కు చెందిన రాధాగా గుర్తించారు. ఈ సంఘటన పై కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బీభత్సం సృష్టించిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ బీభత్సం
పవన్ కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
బాధితుడిని ఆసుపత్రికి తరలించిన పవన్ సిబ్బంది
తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద జరిగిన ఘటన
క్షతగాత్రుడు రంగానగర్కు చెందిన రాధాగా గుర్తింపు#PawanKalyan #AndhraPradesh… pic.twitter.com/Lqa93H4CLH
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 1, 2025