బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డీకే అరుణ..!

-

భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. జన సందోహం పార్టీ శ్రేణులు అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి ఆయన నామినేషన్ చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పలువురు రాష్ట్ర జిల్లా నేతలు తరలి వచ్చారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు ఆ తర్వాత పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో పాటుగా ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ కి బయలుదేరారు. కళాకారుల ఆటపాటలు డప్పుల మోతలు మధ్య నినాదాలు మారుమ్రోగాయి దారి పొడవునా ప్రజలు డీకే అరుణకి శుభాభినందనలు చెప్పారు తర్వాత కలెక్టరేట్ కి చేరుకుని రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news