ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తు పట్టారా?? ఎంత మారిపోయింది..!!

-

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో హీరోయిన్లు ఎలా ఉంటారో ఆ తర్వాత కాలం గడిచే కొద్ది వారిలో మార్పులు రావడం సహజం. కానీ కొంతమంది హీరోయిన్లు మొదట్లో వచ్చిన లాగే అంతే అందంతో కనిపిస్తే మరికొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు. ఇక మరి కొంతమంది గ్లామర్ డోస్ పెంచేసి హద్దులు చెరిపేస్తూ సోషల్ మీడియాలో వీరంగం సృష్టిస్తూ ఉంటారు ఇక తాజాగా పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా.! ఆమె ఎవరో కాదు కొత్త బంగారులోకం సినిమా ద్వారా కుర్రకారు ఎదలను దోచుకున్న శ్వేత బసు ప్రసాద్.

ఈ సినిమాలో చాలా బొద్దుగా అందంగా కనిపించిన ఈమె ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలను చూస్తే నిజంగా ఆమెనా అనే సందేహం కలుగుతుంది. నిజానికి తను కూడా అందరిలాగే ఫేస్ కి సర్జరీ చేయించుకునీ.. సన్నబడ్డానికి ఏదైనా డైట్ ఫాలో అయిందా అని అనుమానాలు కూడా అభిమానులలో రేకెత్తుతున్నాయి. ఇకపోతే ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసి మరిచిపోలేని విధంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న శ్వేతా బసు ప్రసాద్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇక రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

నిజానికి హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్.. పక్కింటి అమ్మాయి తరహాలోనే కనిపిస్తుంది. ఇక ఆమె చిరునవ్వు.. డైలాగ్స్ చెప్పే విధానం, హావ భావాలు, ఎమోషనల్ , లవ్ సీన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .

ముఖ్యంగా అందరూ ఈ బ్యూటీకి తిరుగుండదు అనుకున్నారు కానీ అదృష్టం వెక్కిరించింది. ఈమెకు అవకాశాలు రాకుండా పోయాయని చెప్పవచ్చు. దాంతో భాషతో సంబంధం లేకుండా సినిమాలలో కూడా నటిస్తోంది కూడా మీరు ఒకసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version