ఓటీటీ లోకి షారుఖ్ ఖాన్ డంకీ..!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా డంకీ సినిమాలో నటించారు. రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా డిసెంబర్ 21న ప్రేక్షకులు ముందుకి వచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్లు మాత్రం రాలేదు ఓటిటి లోకి ఇప్పుడు ఈ సినిమా రావడానికి రెడీ అయింది.

భారీ అంచనాలు ఉండడంతో డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా 155 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది ఫిబ్రవరి 16 నుండి డంకి ఓటీడీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఈ సినిమాలో హీరోయిన్గా తాప్సి నటించిన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో మెప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news