సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ బహిరంగ సవాల్..రా తేల్చుకుందాం !

-

సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఈటల. హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పిందని.. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందన్నారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని తెలిపారు. ఆకలి కేకలు లేని ,ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తాదనీ చెప్పినా కేసీఆర్….కేసీఆర్ వచ్చినా తరువాత నీళ్ళు రాని మాట సత్యం కాదా?అని అగ్రహించారు.

etala
etala

నేను సవాల్ విసురుతున్నా…ఎక్క డైనా చర్చకు సిద్ధం..వస్తారా కేసీఆర్? రైతబంధు ఇచ్చేది పంటలు వేయమానా?..వేయద్దానా సమాధానం చెప్పగలవా కేసీఆర్? అని ప్రశ్నించారు. వేలాది మంది రైతులు చనిపోతున్నారు..ఈ పరిస్థితి ఎక్కడ లేదు..ఓన్లీ తెలంగాణ లోనే ఉంది.. సమధానం చెప్తారా? అని నిలదీశారు. రైతుల కన్నీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం బస్మీళ్ళు అవుతుంది.. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ పాతరయేపడుతుంది కాబట్టి కేటీఆర్ అలా మాట్లాడుతూన్నాడని మండిపడ్డారు. రానున్న రోజులలో గెలిచే పార్టీ బీజేపీ అని.. అడ్డుకునే శక్తి కేసీఆర్ కు, కేసీఆర్ జేజేమ్మకు లేదన్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version