సీఎం ని కలిసిన మాజీ డీజీపీ

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఇటీవలే విశాఖ పట్నం జిల్లాలో  పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోమోహన్ రెడ్డిని ఆయన కలిశారు.. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి…వీటిపై స్పందించిన మాజీ డీజీపీ ఆ వార్తలు ఖండిచిన సంగతి తెలిసిందే.. అయితే వారం వ్యవధిలోనే నేడు సీఎం చంద్రబాబు తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సాంబశివరావు రాజకీయ ప్రవేశం తెదేపా నుంచే ఉంటుందా? అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యారా? వ్యక్తిగతంగా కలిశారా అనే విషయాలపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version