సోషల్ మీడియాలో మనకి ఎన్నో నకిలీ వార్తలు వస్తాయి. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రోజుకో నకిలీ వార్త మనకి కనబడుతూ ఉంటుంది చాలా మంది ఈ నకిలీ వార్తన్ని నిజమని భావిస్తారు. ఇలాంటి నకిలీ వార్తల వలన మోసపోతు ఉంటారు ఇప్పటికే చాలా నకిలీ వార్తలని మీరు కూడా చూసి ఉంటారు. ఉద్యోగాలు మొదలు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములు దాకా చాలా నకిలీ వార్తలు ఇప్పటికే వచ్చాయి.
నకిలీ వార్తలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఇతరులకు షేర్ చేయడం కూడా తప్పు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి ఇక అదేంటి అనేది చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు మన్ కి బాత్ మెసేజ్లు కోసం 8.3 కోట్ల రూపాయలని ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
Claim: PM's one-day #MannKiBaat message costs 8.3 cr & 830 cr have been incurred so far on ads
▪️This Claim is #Misleading
▪️₹ 8.3 cr is total figure of ads for Mann ki Baat till said date, not for a single episode. Tweet assumes each episode is supported by ads. Which is false pic.twitter.com/oaYFYIgv1F— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2023
ఇది నిజమా కాదా అనేది చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోకుండా నమ్మి మోసపోకండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో జాగ్రత్తగా ఉండాలి.