మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండ జరిగినా… బంగారం..వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు, వెండి ధరలు రెండూ భారీగా పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో గురు వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 కు పెరిగి.. రూ. 49,250 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 కి తగ్గి.. రూ. 45,150 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌ల విషయానికి వస్తే… నిన్న కంటే రూ. 400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,100 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version