వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించిన గుంటూరు పోలీసులు

-

టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో విచారణ నిమిత్తం వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు గుంటూరు పోలీసులు.

2021 జనవరి 19వ తేదీన వైసీపీ కార్యాలయంలో 24 గంటల సీసీ టీవీ ఫుటేజ్ ను టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో విచారణ నిమిత్తం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఈ నెల 13న నోటీసులు ఇచ్చి 16న నాటికి ఫుటేజ్ ఇవ్వాలని కోరారు పోలీసులు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్ రికార్డు చేసే స్టోరేజ్ లేదని పోలీసులకి రిప్లై ఇచ్చింది వైసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version