బ్రేకింగ్ : ఏపీ గవర్నర్ కు అస్వస్థత…విమానంలో హైదరాబాద్ కు తరలింపు…!

-

ఏపీ గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్ అస్వస్థత కు గురయ్యారు. దాంతో ఆయనను వెంటనే ప్రత్యేక విమానం లో హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చి బౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Illness for governor bishvabooshan

అయితే గవర్నర్ అస్వస్థత కు గురవ్వడానికి కారణాలు తెలియలేదు. ప్రతుతం డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో వైద్యులు గవర్నర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version