నదులు-చెరువుల్లో నిమజ్జనం నిషేధం

-

తెలంగాణ రాష్ట్రం లోని నదులు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిషేధించింది. పూజా సామాగ్రి కూడా వాటిలో వేయరాదని తెలిపింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, గంగానది జాతీయ కమిషన్ సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్లను కాలుష్య నియంత్రణ మండలి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య వల్ల నీటి కాలుష్యం భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.

 

నదుల్లో చెరువుల్లో కాలుష్య నియంత్రణ నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ నిర్ణయం వలన తెలంగాణలో చెరువులు నదులు కాలుష్య రహితంగా ఉంటాయని తెలుస్తుంది. చెరువులు నదులలో అన్ని ప్లాస్టిక్ మాయం అయిపోయాయి. దీనివలన దేశంలో జరిగే అనర్థాలను గుర్తుంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version