కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ శుభవార్త.. పదవి కాలo మరో ఏడాది పొడిగిస్తూ

-

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుబహర్త చెప్పింది. ఏపీలోని వివిధ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

వారి పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత నియామకాలు జరిగే వరకూ ఏది ముందైతే అంతవరకు వీరి ఒప్పందం పొడిగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక సిఎస్ లు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version