కూపర్ ఆస్పత్రికి సుశాంత్ ఎందుకు…?

-

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కూపర్ ఆస్పత్రి వ్యవహారం హైలెట్ అవుతుంది. బాలీవుడ్ లో ఆత్మహత్య చేసుకున్న అందరిని కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేస్తున్నారని ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ ఛానల్ చీఫ్ అర్నబ్ గోస్వామి సోషల్ మీడియాలో ఆరోపణలు చేసారు. ఇప్పుడు కంగనా రనౌత్ అనే బాలీవుడ్ నటి కూడా అవే ఆరోపణలు చేస్తుంది.

చెకప్ కోసం, అమితాబ్ – నానావతి హాస్పిటల్, అభిషేక్ – నానావతి హాస్పిటల్, ఐశ్వర్య – నానావతి హాస్పిటల్, కాని సుశాంత్ – కాపర్ హాస్పిటల్. అయితే నానవతి కూపర్ కన్నా దగ్గరగా ఉంది … ఏదైనా నిర్దిష్ట కారణం ?? ఉందా అని ఆమె తన ట్విట్టర్ లో ప్రశ్నించింది. సిబిఐ అధికారులు కూపర్ ఆస్పత్రి వైద్యులను విచారించాలి అని ఒక హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version