కంగనా సంచలన ట్వీట్.. నా జీవితంపై అత్యాచారం..!

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఈ కేసు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కంగనా ప్రశ్నిస్తుంది. పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తుంది. దీంతో కంగనా ఆఫీసును బృహ‌న్‌ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా.. బీఎంసీ కూల్చివేసిన తన భవనంలోని కొన్ని ఫోటోలను కంగనా ట్వీట్ చేసింది. ఇది నా కలలు, నా ఆత్మలు, నా ఆత్మగౌరవం, నా భవిష్యత్తుపై అత్యాచారం” అని పేర్కొంది. ఇది అత్యాచారం కాదా? ఆమె ప్రశ్నించారు. “ఒకప్పుడు దేవాలయం స్మశానవాటికగా మార్చబడిందని, అవి నా కలలను ఎలా విరిచాయో చూడండి? అంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version