ముంబై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లా ఎందుకవుతుంది…?

-

మూవీ మాఫియా’ కంటే నగర పోలీసు బలగాలకు భయపడుతున్నానని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలొ దుమారం రేగింది. ఆ తర్వాత శివసేన నేత సంజయ్ రౌత్ ఆమెకు కీలక వార్నింగ్ ఇచ్చారు. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ముంబై రాకుండా ఉండాలని ఆమెను కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన మౌత్ పీస్ ‘సామ్నాలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసాడు.

ముంబైలో బ్రతుకుతున్నా ముంబై పోలేసులను విమర్శించడం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. సంజయ్ రౌత్ శివసేన నాయకుడు… నాకు బహిరంగంగా ముప్పు ఉందని హెచ్చరించాడు… ముంబై వీధుల్లో ఆజాది గ్రాఫిటిస్ మరియు ఇప్పుడు బహిరంగ బెదిరింపుల తరువాత, ముంబైకి తిరిగి రాకూడదని నన్ను కోరాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లాగా ముంబై ఎందుకు అభివృద్ధి చెందుతోంది? అని ఆమె నిలదీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version