గిరిజనుల రిజర్వేషన్ పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

-

సమ్మక్క సారమ్మల జాతర సందర్భంగా ఈరోజు అమ్మవారిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తర్వాత నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కు ని తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో సారి బిజెపి అధికారం లోకి రాగానే దేశవ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు.

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని అన్నారు వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని జాతీయ పండుగ నిర్వహించాలని డిమాండ్ ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని చెప్పారు కిషన్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Exit mobile version