మంచు లక్ష్మీ కాళ్ళ మీద పడ్డ అభిమాని..!

-

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి పరిచయం చేయక్కర్లేదు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలు చేసి అందరిని మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల అయోధ్య లోని రాముని విగ్రహ ప్రాణాన్ని ప్రతిష్ట జరుగుతుండగా మంచు లక్ష్మి లాప్టాప్ కి పూజలు చేసి దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది.

Lakshmi Manchu

మంచు లక్ష్మి చాలా రోజుల తర్వాత ఆదిపర్వం మూవీతో తొందరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది ఈ వేడుకకి హాజరైంది. అభిమాని వెళ్లి స్టేజ్ మీదకి డైరెక్ట్ గా లక్ష్మీ కాళ్ళ మీద పడిపోయాడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో ఆమె దూరం దూరం వెళ్లిపోయింది. తర్వాత బాడీగార్డ్ వచ్చి అతన్ని కిందికి తీసుకెళ్లాక మంచు లక్ష్మి వెళ్లి సెల్ఫీ ఇచ్చింది అది చూసిన నెటిజెన్స్ లక్ష ఇవ్వడం వలన అలా చేశాడా లేదంటే ఇకమీదట సినిమాలో చేయొద్దు అని అలా చేశాడా అని కామెంట్లు చేస్తున్నారు,

 

Read more RELATED
Recommended to you

Exit mobile version