Delhi Results: సిసోడియా, కేజ్రీవాల్ ఇద్దరూ వెనుకంజ !

-

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్టు CEO అలిస్ వాజ్ తెలిపారు. సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం 5 వేల మందిని నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.

అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… వెనకంజలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆయన… పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజ లో ఉన్నారు. సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news