kejriwal
భారతదేశం
Breaking : ప్రారంభమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయితే.. భారీ పోలీసు బందోబస్తు మధ్య 250 వార్డుల్లో ఓట్ల గణన సాగుతోంది. ఈ నెల 4వతేదీన జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు...
భారతదేశం
కేజ్రీవాల్పై మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు.. చంపేందుకు కుట్ర చేస్తున్నారు
ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులతో రాజకీయం మరింత హీటెక్కిస్తోంది. అయితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఢిల్లీ...
Telangana - తెలంగాణ
టీ జే ఎస్ విలీనంపై కోదండరామ్ క్లారిటీ…
తెలంగాణ రాజకీయాల్లో సుమారుగా 10 సం,,పాటు ప్రో,, కోదండరాం కీలక నేతగా ఉన్నారు. రాష్ట్ర సాధనలో జెఏసి ఛైర్మెన్ గా తన వంతు కృషి చేసారు. తెలంగాణ సాధనలో తన కంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే స్వంతంగా రాజకీయ పార్టీ నెలకొల్పిన, ఆ తర్వాత రాజకీయంగా రాణించలేకపోయారు. అయన స్థాపించిన తెలంగాణ జన...
భారతదేశం
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే… రాజకీయాల నుంచి తప్పుకుంటా: అరవింద్ కేజ్రీవాల్
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు( ఎంసీడీ) ఎన్నికలను సకాలంలో నిర్వహించి బీజేపీ గెలిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకంటామని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ... ఢిల్లీలోని చిన్న పార్టీ ఆప్ ను చూసి భయపడుతోందని ఆయన...
Telangana - తెలంగాణ
ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ మకాం..కేజ్రీవాల్ తో నేడు కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీనే టార్గెట్ చేస్తూ.. వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే.. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే,తమిళ నాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఇలా చాలా మంది కీలక నేతలను సీఎం...
corona
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగింపు.. సీఎం ప్రతిపాదనలను తిరస్కరించిన ఎల్జీ
దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగనుంది. కేజ్రీవాల్ ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు. ఢిల్లీలో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మూడు ఆంక్షలను తొలగించాలని కోరుతూ.. లెఫ్టినెంట్ గవర్నర్ కు శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఈమూడింటితో కేవలం ఒకదానికి మాత్రమే ఎల్జీ ఆమోదం...
భారతదేశం
18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు రూ.1000 : కేజ్రీవాల్ కీలక ప్రకటన
మరో నెల రోజుల్లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే గోవాలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక తాజా ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో పర్యటించారు. ఈ సందర్భంగా...
భారతదేశం
ఒమిక్రాన్ వ్యాప్తిపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…న్యూఇయర్ వేడుకలపై నిషేధం
ఇండియాలో ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తునే ఉంది. ఇప్పటికే ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213 కు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. ఇక ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుంది. మొదట్లో... కేసులు నమోదు కానప్పటికీ.. క్రమ క్రమంగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా...
corona
ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ… ఆ దేశాల విమానాలు రద్దు చేయండి.
ఓమిక్రాన్ ఇప్పుడు ఈ ఒక్క పేరు ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెలుతున్నాయి. తాజాగా ప్రపంచ దేశాలు.. ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఆయా దేశాల నుంచి వచ్చే వారిపై కరోనా ఆంక్షలు విధిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియా కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా...
రాజకీయం
టచ్లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అయినా ఆ చెత్త మా కొద్దు
ఆప్ పంజాబ్ యూనిట్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన పెద్దపాటిగా నవ్వేశారు. వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రెస్కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. కానీ, ఆ...
Latest News
నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర...
వార్తలు
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫిబ్రవరి 28న “జగనన్న విద్యా దీవెన”
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 700 కోట్ల...