IND VS PAK : నేడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

-

ఇవాళ ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా.. ఇండియా ఏ జట్టు మరియు పాకిస్తాన్ ఏ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడవచ్చు. భారత జట్టుకు యష్ ధుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, జురెల్, రాజ వర్ధన్, రియాన్ పరాగ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ టాలెంట్ ప్లేయర్లతో టీమిండియా ఇవాళ బరిలోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version