మహిళను నదిలోకి లాక్కెళ్లి, తినేసిన మొసలి

-

ఒడిశా దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో మొసళ్లు రోడ్లపైకి వస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలోనే మొసళ్లు రోడ్ల పైకి వస్తున్నాయి. అయితే.. తాజాగా ఒడిశాలో ఓ మహిళను మొసలి లాక్కెళ్ళి, తినేసిన వీడియో వైరల్ అవుతుంది.

నిన్న బజ్ పుర్ జిల్లాలోని బిరుప నదిలో జోష్ణ జేన (35) అనే మహిళా స్నానం చేస్తుండగా… నీటిలోని మొసలి దాడి చేసింది. ఒక్కసారిగా ఆమెను నోటిలో కరచుకొని నదిలోకి తీసుకెళ్లి తినేసింది. అటవీ అధికారులు సగం మృతదేహాన్ని వెలికి తీశారు. బాలిక కుటుంబానికి అటవీశాఖ తరపున రూ. ఆరు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version