కోహ్లీ సెంచరీకి అంపైర్‌ సాయం అంటూ ట్రోలింగ్‌.. కారు గిఫ్ట్ ఇస్తామంటూ

-

BAN తో జరిగిన IND రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగగా… వైడ్ ఇవ్వని అంపైర్ ను ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీ 97 వద్ద ఉన్నప్పుడు బౌలర్ వైడ్ వెయ్యగా… అంపైర్ సరైన బంతిగా పరిగణించారు. దీంతో ఎంపైర్ పై చేసిన మీన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా… కార్ల కంపెనీ మోరిస్ గ్యారేజెస్….’అంపైర్ కు ఎంజి కారును గిఫ్ట్ గా ఇవ్వగలమో లేదో ఫైనాన్స్ వాళ్లతో చర్చిస్తున్నాం’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

Umpire helped Kohli to hit 48th ODI century

ఇదంతా పక్కకు పెడితే.. విరాట్ కోహ్లీ సోదరి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన డబ్ల్యూసి మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీపై ఆయన సోదరి భావన కోహ్లీ దింగ్రా ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నువ్వు సెంచరీలు చేయడానికి పుట్టావేమో అనిపిస్తోంది. నీ హార్డ్ వర్క్, ఆట పట్ల నీకున్న ఫ్యాషన్….నీ ప్రతి అడుగులో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులుగా నీ విజయాన్ని ఆస్వాదించడం మా అదృష్టం. గాడ్ బ్లెస్ యు’ అని భావన తన పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version