భార్యను చూడాలని కరోనా హాస్పిటల్ నుంచి పారిపోయిన కొత్త పెళ్ళి కొడుకు

-

నిన్న పెళ్లి అయింది… నేడు కరోనా వచ్చింది… భార్యను చూడాలని ఎక్కడో కొడుతుంది. ఎం చేయాలో అర్ధం కావడం లేదు. పిచ్చి ఎక్కిపోతుంది… కరోనా సెంటర్ నుంచి పారిపోయాడు. పాపం కదూ… ఈ ఘటన ప్రకాశం జిల్లాలో కరిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల వివాహం కాగా కరోనా వచ్చింది ఆ తర్వాత. దీనితో… మార్కాపురంలోని కొవిడ్‌ వైద్యశాలకు తరలించారు.

coronavirus

గురువారం ఉదయం అతను ఆస్పత్రి నుంచి బయటకు వెళ్ళాడు. ఎంత సేపు నుంచి అతను రాలేదు. దీనితో వెంటనే అతని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా బాబు భార్యను చూడటానికి ఇంటికి వెళ్ళిపోయాడు అని తెలిసింది. దీనితో అధికారులు అతన్ని ఏమీ అనలేక నీకో దండం సామి అంటూ తీసుకుని వెళ్ళారు. ఈ ఘటన గ్రామంలో కూడా హల్చల్ అయింది. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది ఇప్పుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version