నిర్మల స్పీచ్ లో.. ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్..!

-

సార్వత్రిక ఎన్నికల వల్ల దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ నిర్మల సీతారామన్ ఈరోజు తాత్కాలిక బడ్జెట్ 2024 ని తీసుకురాబోతున్నారు వరుసగా ఆరవ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డు కి ఎక్కారు. ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ తన బడ్జెట్ స్పీచ్ లో ఎటువంటి కవితలు కొటేషన్లు స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు ప్రస్తావించలేదు.

ఇదివరకు ప్రతి బడ్జెట్ సమావేశంలో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సందర్భానుసారం పలువురు ప్రముఖుల వ్యాఖ్యలను ప్రస్తావించేవారు. కానీ ఈసారి మాత్రం అలాంటిదేమీ చెప్పలేదు డైరెక్ట్ గా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు దీంతో సీతా రామన్ ఆమె ఆనవాయితీని ఆమె బ్రేక్ చేసుకున్నారు కాగా ఎన్నికలకి ముందు బడ్జెట్ కావడంతో ఏం చేయబోతున్నాము అనే విషయాలు కంటే గడిచిన 10 ఏళ్లకు అభివృద్ధి హాయంలో చేపట్టిన పనుల గురించి స్పీచ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version