వాహనదారులకు అలర్ట్..ఏపీలో PACS పెట్రోల్ బంకులు

-

ఏపీలోని వాహనదారులకు అలర్ట్. ఏపీ ఇక PACS పెట్రోల్ బంకులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రైతుల ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, తొలిసారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి.

తొలిదశలో 96 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మూడు చోట్ల పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టగా, ఉగాది కల్లా అన్నిచోట్ల ఏర్పాటు చేయనున్నాయి. స్థలం చూపిస్తే ఫీజుఋలిటీ రిపోర్టు ఆధారంగా డీలర్ షిప్ లు ఇచ్చేందుకు HPCL ముందుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version