కొత్త రిజిస్ట్రేషన్ల పై పొన్నం కీలక కామెంట్స్..!

-

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు అలానే మనోభావాలను అణచి వేసింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియా తో మాట్లాడటం జరిగింది రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారన్నారు. ఉద్యమ నాయకులను మోసం చేశారని గుర్తు చేశారు పొన్నం విపక్షాలని గౌరవించకుండా రాచరికపోకడాలని అవలంబించారని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నామని అన్నారు ప్రస్తుతం ప్రజల మనోభావాల మేరకు పిసిని టీఎస్ గా మార్చుతున్నామని చెప్పరు దీనిని శాసనసభ కూడా ఒప్పుకుందని గుర్తు చేశారు పేరు మార్పునికి కేంద్రం కూడా ఒప్పుకుందన్నారు రేపటినుండి మార్పు మొదలవబోతుందని ఇక మీదట అన్ని వాహనాలు మీద టీజీ అని ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version