ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. పురంధేశ్వరి క్లారిటీ

-

సబ్ కా సాద్ సభ్ కా వికాస్ బిజెపి నినాదం అంటే సమాజం లోని అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి చేయడం. అది బిజెపి అభిమతం అని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అలానే ఆమె మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ ల పై నేను మాట్లాడినట్లు గా ఫేక్ వార్త ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పారు.

నేను మాట్లాడలేదని కేవలం మాట్లాడినట్టు క్రియేట్ చేసారని ఇటువంటి ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version