బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఐఏఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. అధికారాలను మరిచిపోతున్నారని విమర్శించారు. ఉద్యోగాలన్ని పాలను మర్చిపోయి కోట్ల రూపాయాలను సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఐఏఎస్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదిస్తున్నారు…. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
-